Breaking News

కె కె స్వర హాస్పిటల్ ఉచిత మెగా హెల్త్ క్యాంప్ ని ప్రారంభించిన బీసు ధనలక్ష్మి చందర్

యాదగిరిగుట్ట, ఫిబ్రవరి 09, ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): యాదాద్రి భువనగిరి జిల్లా,ఆత్మకూరు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో కె కె స్వర హాస్పిటల్ బోడుప్పల్ ఆధ్వర్యంలో...

ఎస్.ఆర్.ఎస్.పి రెండవ దశ ఆధునికరిస్తాం

సూర్యాపేట శాసనసభ నియోజకవర్గంలో సేద్యానికి పూర్తి స్థాయిలో నీరు అందిస్తాం. దొడ్డు బియ్యం సరఫరాతో వృధా అవుతున్న 12000 కోట్లు.అదనపు భారం అయినా పేదలకు ఉచితంగా నాణ్యమైన సన్న బియ్యం.డబుల్ బెడ్ రూమ్ ల...

ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు భూషి మహేష్ ను పరామర్శించిన టీ జె యు జిల్లా అధ్యక్షులు మొహమ్మద్. షానూర్

యాదగిరిగుట్ట, ఫిబ్రవరి 09, ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు భూషి మహేష్ మాదిగ ఇటీవల యాదగిరిగుట్టలో ఎమ్మార్పీఎస్ జిల్లా సదస్సు ముగించుకొని తిరుగు ప్రయాణంలో ప్రమాదానికి గురయ్యారు....

వంద మంది డి.వై.ఎఫ్.ఐ 100 మందికి బిఆర్ఎస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన గొంగిడి మహేందర్ రెడ్డి

యాదగిరిగుట్ట, ఫిబ్రవరి 07 ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): శనివారం రోజు ఆలేరు పట్టణంలోని మూడవ వారికి చెందిన సిపిఎం నాయకులు , డివైఎఫ్ఐ జిల్లా కని కన్వీనర్ మంగ అరవింద్,...

ఏపీని భూ వివాదాలు లేని రాష్ట్రంగా మార్చేందుకు సంకీర్ణ ప్రభుత్వం ఆసక్తి చూపుతోంది: సీఎం చంద్రబాబు నాయుడు

రాష్ట్ర చిహ్నంతో పట్టాదార్ పాస్ పుస్తకాలు పంపిణీ చేయనున్నారు: సీఎం విజయవాడ, ఫిబ్రవరి 7, నేటి తెలుగు పత్రిక: ఆంధ్రప్రదేశ్‌ను భూ వివాదాలు లేని రాష్ట్రంగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆసక్తి చూపుతోందని ముఖ్యమంత్రి...

భారతీయ జనతా పార్టీ నాయకులను గెలిపించాలి

బిజెపి మాజీ మండల అధ్యక్షులు కళ్లెం శ్రీనివాస్ గౌడ్. యాదగిరిగుట్ట, ఫిబ్రవరి 07 ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): శనివారం రోజు యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండల కేంద్రంలో మున్సిపాలిటీ...

🔥 బుజ్జగింపు రాజకీయాలతో బీసీలకు అన్యాయం.. మత రిజర్వేషన్లపై రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నిలదీసిన కిషన్ రెడ్డి

నేటి తెలుగు పత్రిక: మత ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించడం రాజ్యాంగ విరుద్ధమని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మెదక్‌లో మాట్లాడిన ఆయన,...

బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఎర్ర అబ్బయ్య గారి కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత

యాదగిరిగుట్ట, ఫిబ్రవరి 07, ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): శనివారం రోజు యాదగిరిగుట్ట మండలం, చిన్నకందుకూర్ గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఎర్ర అబ్బయ్య గారు ఇటీవల మరణించగా...

బాధితురాలకి న్యాయం జరిగేలా కమిషన్ చర్యలు తీసుకుంటుంది…!

విజయవాడ, ఫిబ్రవరి 6 సెంట్రల్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: బాధితురాలి కుటుంబానికి అండగా ఉండి పూర్తి స్థాయిలో న్యాయం జరిగే లా మహిళా కమిషన్ చర్య లు తీసుకుంటుందని రాష్ట్ర మహిళా కమిషన్...

మంత్రి నారా లోకేష్ గారి ఆదేశాల మేరకు

పెద్దవడ్లపూడి గ్రామంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ. మంత్రి నారా లోకేష్ చొరవతో 7 మంది లబ్ధిదారులకు రూ.9.75 లక్షల ఆర్థిక భరోసా. మంగళగిరి ఫిబ్రవరి 06 ( నేటి తెలుగు పత్రిక...