Breaking News

రన్నింగ్ బస్సులో ఒక్కసారిగా మంటలు

డ్రైవర్ అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం. నేటి తెలుగు పత్రిక : నెల్లూరు జిల్లాలో గురువారం రాత్రి పెను ప్రమాదం తప్పింది. తిరుపతి నుంచి పల్నాడు జిల్లా వినుకొండకు వెళ్తున్న ఏపీఎస్‌ఆర్టీసీ సూపర్ లగ్జరీ...

తెలంగాణ ప్రజలకు బిగ్ రిలీఫ్

ఆస్తి పన్ను – నల్లా బిల్లుల పెంపు లేదంటూ ప్రభుత్వం స్పష్టత. నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది. ఆస్తి పన్ను, నల్లా బిల్లులు పెంచనున్నారనే వార్తలపై...

ఓటీటీల్లోకి దూసుకొచ్చిన సూపర్ హిట్ సినిమాలు

ది రాజాసాబ్‌తో సహా 15కి పైగా సినిమాలు స్ట్రీమింగ్‌లోకి.. నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: సంక్రాంతికి థియేటర్లలో సందడి చేసిన సినిమాలన్నీ ఇప్పుడు ఓటీటీల్లో ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయ్యాయి. ఇప్పటికే శర్వానంద్ నటించిన...

మరికాసేపట్లో మాజీ సీఎం జగన్ ఇబ్రహీంపట్నం పర్యటన

రూట్ మ్యాప్‌పై టెన్షన్.. ఏ దారిన వెళ్తారన్నదే ఉత్కంఠ. నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: విజయవాడ రాజకీయాల్లో మరోసారి హీట్ పెరిగింది. జోగి రమేష్ ఇంటిపై దాడి ఘటన తర్వాత ఇప్పటికే ఉద్రిక్తంగా ఉన్న...

అక్రమ మద్యం రహిత రాష్ట్రంగా ఘనత సాధించిన ఏపీ : ‌ మంత్రి రవీంద్ర

నవోదయం 2.0 కింద నిరంతర నిఘా. అమరావతి, ఫిబ్రవరి 5 నేటి తెలుగు పత్రిక: నవోదయం 2.0 కార్యక్రమం కింద ఆంధ్రప్రదేశ్‌ను అక్రమ మద్యం తయారీ (ఇలిసిట్ డిస్టిలేషన్) రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దామని ఎక్సైజ్‌,...

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాలని కోరుతూ తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా

ఎ. కొండూరు ఫిబ్రవరి 5 ,(నేటి తెలుగు పత్రిక): 2005 వ సంవత్సరం లో యూపీఏ గవర్నమెంట్ తీసుకువచ్చిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కొన సాగించాలని, సిపిఎం పార్టీ...

న్యాయవాదుల సమస్యల కోసం పోరాడుతున్న చలసాని అజయ్ కుమార్ కు మొదటి వేయాలి

పులివెందుల నేటి తెలుగు పత్రిక : అనునిత్యం న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి పోరాటం చేస్తున్న ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ రాష్ట్ర అధ్యక్షులు చలసాని అజయ్ కుమార్ కు జరగబోయే రాష్ట్ర బార్ కౌన్సిల్...

తిరువూరు పట్టణంలో ఫుట్ పాత్ లపై ఆక్రమాణాల తొలగింపు చర్యలు చేపట్టిన మున్సిపల్ పోలీస్ శాఖ

తిరువూరు ఫిబ్రవరి 5 ( నేటి తెలుగు పత్రిక): తిరువూరు పట్టణంలో ఫుట్ పాత్ పై ఆక్రమణలను తొలగింపుపై పోలీసు డిపార్ట్మెంట్ సహయంపై స్పెషల్ డ్రైవ్ చేపట్టిన మున్సిపల్ అధికారులుపట్టణంలో వ్యాపారస్తులు ఫుట్ పాత్...

దివ్యాంగుల సంక్షేమా నికి తగిన నిధులు కేటాయించాలి…!

విజయవాడ, ఫిబ్రవరి 5 సెంట్రల్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: దివ్యంగుల సంక్షేమానికి తగిన నిధులు కేటాయిం చాలని అధ్యక్షులు లక్ష్మీ నారాయణ తెలిపారు. ఈ సందర్భంగా గురువారం ప్రెస్ క్లబ్ లో విలేకరుల...

2029 ఎన్నికల్లో నూతన పార్టీ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ…!

విజయవాడ నేటి తెలుగు పత్రిక: 2029 ఎన్నికల్లో "రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్" ప్రత్యామ్నాయ రాజకీయ పార్టి కాభోతుందని ఆ పార్టీ అధినేత మేడా శ్రీనివాస్ అన్నారు. ఈ సందర్భంగా విజయవాడ గాంధీనగర్ స్థానిక ప్రెస్...