దుర్మార్గానికి పాల్పడ్డ డీఎస్పీ, సిఐ,ఎస్ఐ ముగ్గురిని డిస్మిస్ చేయాలి: బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
పార్టీ పక్షాన ఐదు లక్షలు ఆర్థిక సహాయం అందజేస్తాం. మరియమ్మ లాకప్ డెత్ కేసులో బాధిత కుటుంబానికి తమ ప్రభుత్వం అండగా నిలబడింది.రాజేష్ కుటుంబానికి న్యాయం జరగకపోతే జాతీయస్థాయిలో ఉద్యమానికి శ్రీకారం చుడతా. కోదాడ...
