కోదాడ, ఫిబ్రవరి 26(నేటి తెలుగు పత్రిక): కోదాడ పట్టణానికి చెందిన మాదిగ యువకుడు కర్ల రాజేష్ లాకప్ డెత్ గురైన నేపథ్యంలో ఎమ్మార్పీఎస్ అధినేత పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ గత 100 రోజులుగా...
విజయవాడ, ఫిబ్రవరి 26: సెంట్రల్ నేటి తెలు గు పత్రిక ప్రతినిధి: కంచికచర్ల కోటేషు 58వ వర్ధంతి సభ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా గురువారం విజయవాడ గాంధీ నగర్ స్థానిక ప్రెస్ క్లబ్లో...
యాదగిరిగుట్ట : ఫిబ్రవరి 26 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): భువనగిరి మండలం తాజ్ పూర్,గ్రామానికి చెందిన విద్యార్థిని, భువనగిరి పట్టణం లోని గాయత్రి జూనియర్ కళాశాల లొ చదువుతుంది.....
మరమ్మత్తు పనులు పరిశీలించిన మునిసిపల్ చైర్ పర్సన్ ఎర్నేని కుసుమ బాబు. 21,22 వార్డులో దోమల మందు పిచికారి ప్రారంభం. కోదాడ ,ఫిబ్రవరి 26(నేటి తెలుగు పత్రిక): వేసవి లో నీటి ఎద్దడి రాకుండా...
నేటి తెలుగు పత్రిక: ఆంధ్రప్రదేశ్లో కొత్త ఇళ్ల మంజూరుపై ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఉగాది నాటికి పేదలకు ఇళ్లను కేటాయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో అమలవుతున్న ప్రధాన...
నేటి తెలుగు పత్రిక: హైదరాబాద్ లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. జూబ్లీహిల్స్ రోడ్ నెం.36లో ఉన్న షాపింగ్ మాల్లోని మంగళగౌరి షోరూమ్లో మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. మంటలు ఎగిసిపడటంతో ఆ ప్రాంతమంతా దట్టమైన...
కరీంనగర్,నేటి తెలుగు పత్రిక: నగరంలోని ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యం లో బుధవారం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమం ఘనంగా నిర్వహించ బడింది. ఈ కార్యక్రమానికి కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం ముఖ్య...
నేటి తెలుగు పత్రిక: హైదరాబాద్ నగరవాసులకు గుడ్న్యూస్. మెట్రో ప్రయాణికులకు లాస్ట్ మైల్ కనెక్టివిటీ సమస్యకు పరిష్కారంగా రాష్ట్ర ప్రభుత్వం ‘పాడ్ ట్యాక్సీ’లను ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది. పర్సనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ (PRT) విధానంలో అమలు...
నేటి తెలుగు పత్రిక: సైబర్ నేరాలపై తెలంగాణ పోలీసులు మరింత దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల దేశవ్యాప్తంగా నిర్వహించిన ‘ఆపరేషన్ ఆక్టోపస్’ తర్వాత ఇప్పుడు ‘ఆపరేషన్ క్రాక్డౌన్’ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా విస్తృత సోదాలు చేపట్టారు. Telangana...
అసెంబ్లీలో బడ్జెట్ డిమాండ్పై చర్చలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి విజయవాడ. ఫిబ్రవరి 25 సెంట్రల్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: ముఖ్య మంత్రి నారా చంద్రబాబునాయుడు చొరవతో 15-08-2025న ప్రారంభించిన స్త్రీ శక్తి...