Breaking News

యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ గా అనురాగ్ జయంతి

యాదగిరిగుట్ట, ఫిబ్రవరి 26, ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ గా అనురాగ్ జయంతి నియమితులయ్యారు. 2015 బ్యాచ్ కీ చెందిన ఐఏఎస్ అధికారి అనురాగ్ జయంతి...

అసిస్టెంట్ ప్రొఫెసర్ కుసుమకి డాక్టరేట్

పులివెందుల ఫిబ్రవరి 26 ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): స్థానిక జేఎన్టీయూ కళాశాలలో ఈసీఈ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పని చేస్తున్న పల్లేటి వెంకట కుసుమకి అనంతపురంలోని జేఎన్టీయూ యూనివర్సిటీ పి.హెచ్.డి...

పట్రా కులస్థుల కళ్యాణ మండపం ప్రారంభోత్సవానికి కులస్తులు తరలిరావాలి.

పులివెందుల ఫిబ్రవరి 26 ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): పట్రా కులస్థుల సహాయ సహకారంతో వైయస్సార్ కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం బ్రహ్మంగారిమఠంలో ఎంతో ప్రతిష్టాత్మకం గా నిర్మాణం చేపట్టి మార్చి 8...

అటవీ భూమిలో మట్టి తవ్వకాలు జరుపుతున్న జెసిబి, మట్టిని తరలిస్తున్న ట్రాక్టర్లు

చీమలపాడు రిజర్వ్ ఫారెస్ట్ భూమిలో అక్రమంగా మట్టి తవ్వకాలు జరుపుతున్న జెసిబి,3ట్రాక్టర్లు స్వాధీనం. జెసిబి, ట్రాక్టర్ యజమానులపై కేసు నమోదు. ఎ.కొండూరు ఫిబ్రవరి 26 (నేటి తెలుగు పత్రిక): ఎ.కొండూరు మండలం చీమలపాడు సౌత్...

PDSU జాతీయ ప్రథమ మహాసభలను జయప్రదం చేయండి….!

విజయవాడ. ఫిబ్రవరి 26 సెంట్రల్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (PDSU) జాతీయ ప్రథమ మహాసభలను మార్చి 22, 23 తేదీలలో విజయవాడ నగరంలో నిర్వహించనున్నామని ఈ మహాసభల...

విజయవాడ కంట్రోల్ రూమ్ వద్ద స్వర్గీయ శ్రీ వంగవీటి మోహనరంగా గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని మంత్రి నాదెండ్ల మనోహర్ గారికి విజ్ఞప్తి చేసిన మా మిత్రమండలి మరియు రాధా రంగా మిత్రమండలి ప్రతినిధులు.

నేటి తెలుగు పత్రిక: విజయవాడలో జనసేన పార్టీ తూర్పు నియోజకవర్గ ఇంచార్జి అమ్మిశెట్టి వాసు ఆధ్వర్యంలో మా మిత్రమండలి ప్రతినిధులు మరియు రాధా రంగా మిత్రమండలి నాయకులు ముళ్ళపూడి నాగేశ్వరరావు,అల్లు రామ్మోహన్ రావు, ఆర్టీఓ...

రాబోయే కాలంలో లెజిస్టేటివ్ ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ జ‌ర‌గాల‌ ని ఎంపీ కేశినేని శివ‌నాథ్ ఆకాంక్ష‌…!

విజయవాడ. ఫిబ్రవరి 26 సెంట్రల్, నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: విజ‌య‌వాడ సౌత్ ఇండి యన్ లెజిస్లేటివ్ కౌన్సిల్, అసెంబ్లీ ఎమ్మెల్యేలతో క్రికెట్ పోటీలు నిర్వహిం చాలనే స్పీక‌ర్ అయ్య‌న్నపాత్రుడు ఆలోచనను ఎంపీ కేశినేని...

వెలుగు విఓఏ సమస్యలపై జాయింట్ మీటింగ్.. అసెంబ్లీ అనంతరం చర్చించి పరిష్కారం: మంత్రి కొండపల్లి

నేటి తెలుగు పత్రిక: వెలుగు విఓఏలు, మెప్మా ఆర్‌పీలు ఎదుర్కొంటున్న సమస్యలపై అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగిసిన వెంటనే జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేసి పరిష్కారం చూపిస్తామని గ్రామీణ పేదరిక నిర్మూలన శాఖ మంత్రి...

విధులు పట్ల నిర్లక్ష్యం వైఖరికి సస్పెన్షన్కు గురైన బాపులపాడు డిప్యూటీ ఎంపీడీవో లక్ష్మయ్య

మచిలీపట్నం, ఫిబ్రవరి 26(నేటి తెలుగు పత్రిక ): విదులుపట్ల నిర్లక్ష్యం వైఖరి అవలంబిస్తున్నట్టు గుర్తించి న కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఆదేశాల మేరకు గన్నవరం నియోజకవర్గం పరిధిలోని బాపులపాడు మండల డిప్యూటీ...

భారత్ మార్కెట్ కబళించేందుకు అమెరికా కుట్రలు: సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు మల్లు లక్ష్మి

సూర్యాపేట: ఫిబ్రవరి 27(నేటి తెలుగు పత్రిక): అమెరికా సామ్రాజ్యవాదం భారత్ కు హాని చేస్తుందని దేశంలో మోడీ ప్రభుత్వం చేతకానితనం మూలంగానే దేశ మార్కెట్ ను కబలించేందుకు అమెరికా ప్రయత్నం చేస్తుందనిసిపిఎం రాష్ట్ర కార్యదర్శి...