మెట్రోలో నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు.. ₹5000 వరకు జరిమానా
ఏప్రిల్ 04, నేటి తెలుగు పత్రిక: మెట్రో ప్రాంగణంలో క్రమశిక్షణను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త చట్ట సవరణలతో నిబంధనలు ఉల్లంఘించే వారికి భారీ జరిమానాలు విధించనున్నారు.జన్ విశ్వాస్ (సవరణ)...
