“త్యాగానికి సిద్ధం దేశం”.. ఇరాన్ అధ్యక్షుడి గట్టి హెచ్చరిక
ఏప్రిల్ 07, నేటి తెలుగు పత్రిక: హర్మూజ్ జలసంధి ఉద్రిక్తతలు ముదురుతున్న వేళ ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దేశ రక్షణ కోసం ప్రాణత్యాగానికి వెనుకాడమని స్పష్టం చేశారు.తనతో పాటు...
