Breaking News

కేరళలో మార్పు ఖాయం: సీఎం రేవంత్ రెడ్డి

కేరళ, ఏప్రిల్ 07, నేటి తెలుగు పత్రిక: కేరళ ఎన్నికల ప్రచారంలో తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం పినరాయి విజయన్పై తీవ్ర ఆరోపణలు చేస్తూ, రాష్ట్రంలో మార్పు...

ఆంధ్రజ్యోతి ఘటనపై అచ్చెన్నాయుడు ఆగ్రహం

అమరావతి, ఏప్రిల్ 07, నేటి తెలుగు పత్రిక: ఏబీఎన్-ఆంధ్రజ్యోతి కార్యాలయంపై జరిగిన దాడి యత్నాన్ని మంత్రి అచ్చెన్నాయుడు తీవ్రంగా ఖండించారు. మీడియా స్వేచ్ఛను అణగదొక్కడమే వైసీపీ లక్ష్యమని ఆరోపించారు.అమరావతి అంశంపై ప్రశ్నలు లేవనెత్తినందుకే మీడియాను...

LPG కొరతలో ఉపశమనం.. వలస కార్మికులకు అదనపు సిలిండర్లు

న్యూఢిల్లీ, ఏప్రిల్ 07, నేటి తెలుగు పత్రిక: దేశంలో LPG సరఫరాపై ఒత్తిడి పెరుగుతున్న వేళ, వలస కార్మికులకు కేంద్ర ప్రభుత్వం కీలక ఊరటనిచ్చింది. 5 కిలోల ‘ఛోటు’ LPG సిలిండర్ల కేటాయింపును గణనీయంగా...

ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. ఫలితాల విడుదల వాయిదా

హైదరాబాద్‌, ఏప్రిల్ 07, నేటి తెలుగు పత్రిక: తెలంగాణ ఇంటర్ ఫలితాల విడుదలపై మరో కీలక మార్పు కనిపిస్తోంది. ఈ వారం రిజల్ట్స్ వస్తాయని భావించిన విద్యార్థులు ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సి ఉంది.తాజా...

జేఎన్‌టీయూహెచ్‌లో బాంబు బెదిరింపు.. క్యాంపస్‌లో సోదాలు

హైదరాబాద్‌, ఏప్రిల్ 07, నేటి తెలుగు పత్రిక: కూకట్‌పల్లిలోని జేఎన్‌టీయూహెచ్‌కు బాంబు బెదిరింపు మెయిల్ రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. వెంటనే క్యాంపస్‌లో భద్రత కట్టుదిట్టం చేసి తనిఖీలు ప్రారంభించారు.కేపీహెచ్‌బీ పోలీసులు, బాంబ్ స్క్వాడ్‌తో కలిసి...

పెళ్లి రూమర్స్‌పై త్రిష సెటైర్లు.. “ఇంకా ఏమైనా ఉందా?”

ఏప్రిల్ 07, నేటి తెలుగు పత్రిక: తన పెళ్లి గురించి వస్తున్న రూమర్స్‌పై హీరోయిన్ త్రిష సరదాగా స్పందించారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రచారాన్ని హాస్యంగా తిప్పికొట్టారు.“సినిమాలకు గుడ్‌బై చెప్పేశానట.. కోటీశ్వరుడిని పెళ్లి...

విజయ మృతి బాధాకరం మల్లు, బొల్లం

నడిగూడెం ,ఏప్రిల్ 7(నేటి తెలుగు పత్రిక): సూర్యాపేట జిల్లా, నడిగూడెం మండలం ,రత్నవరం గ్రామానికి చెందిన సిపిఎం సీనియర్ నాయకులు సైదయ్య సతీమణి, ఐద్వా నాయకురాలు కన్నెబోయిన విజయ గుండెపోటుతో మృతిచెందడంతో వారి మృతదేహానికి...

అన్సారీకి పరామర్శ.. రిటైర్మెంట్ బెనిఫిట్స్‌పై కవిత ఫైర్

హైదరాబాద్‌, ఏప్రిల్ 07, నేటి తెలుగు పత్రిక: ఉస్మానియా యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ మహ్మద్ అన్సారీని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పరామర్శించారు. బంజారాహిల్స్‌లోని వెల్‌నాక్స్ రిహాబిలిటేషన్ సెంటర్‌లో చికిత్స పొందుతున్న ఆయన...

నియోజకవర్గాల తేడా లేకుండా అభివృద్ధి: సీఎం రేవంత్ రెడ్డి

ఆదిలాబాద్‌, ఏప్రిల్ 07, నేటి తెలుగు పత్రిక: నియోజకవర్గాల మధ్య ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా తెలంగాణలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. పిప్రి గ్రామంలో నిర్వహించిన “ప్రజా...

రాష్ట్రపతి ముర్ము గారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు

రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి వర్యులు శ్రీ కొలుసు పార్థసారథి ఏప్రిల్ 07, నేటి తెలుగు పత్రిక: ఐదున్నర కోట్ల ఆంధ్రుల కలల రాజధాని అమరావతి అన్ స్టాపబుల్. పార్లమెంటులోని...