Breaking News

విజయ మృతి బాధాకరం మల్లు, బొల్లం

నడిగూడెం ,ఏప్రిల్ 7(నేటి తెలుగు పత్రిక): సూర్యాపేట జిల్లా, నడిగూడెం మండలం ,రత్నవరం గ్రామానికి చెందిన సిపిఎం సీనియర్ నాయకులు సైదయ్య సతీమణి, ఐద్వా నాయకురాలు కన్నెబోయిన విజయ గుండెపోటుతో మృతిచెందడంతో వారి మృతదేహానికి...

అన్సారీకి పరామర్శ.. రిటైర్మెంట్ బెనిఫిట్స్‌పై కవిత ఫైర్

హైదరాబాద్‌, ఏప్రిల్ 07, నేటి తెలుగు పత్రిక: ఉస్మానియా యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ మహ్మద్ అన్సారీని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పరామర్శించారు. బంజారాహిల్స్‌లోని వెల్‌నాక్స్ రిహాబిలిటేషన్ సెంటర్‌లో చికిత్స పొందుతున్న ఆయన...

నియోజకవర్గాల తేడా లేకుండా అభివృద్ధి: సీఎం రేవంత్ రెడ్డి

ఆదిలాబాద్‌, ఏప్రిల్ 07, నేటి తెలుగు పత్రిక: నియోజకవర్గాల మధ్య ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా తెలంగాణలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. పిప్రి గ్రామంలో నిర్వహించిన “ప్రజా...

రాష్ట్రపతి ముర్ము గారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు

రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి వర్యులు శ్రీ కొలుసు పార్థసారథి ఏప్రిల్ 07, నేటి తెలుగు పత్రిక: ఐదున్నర కోట్ల ఆంధ్రుల కలల రాజధాని అమరావతి అన్ స్టాపబుల్. పార్లమెంటులోని...

అమరావతి ఇక అధికారిక రాజధాని

ఆంధ్రప్రదేశ్, ఏప్రిల్ 07, నేటి తెలుగు పత్రిక: అమరావతి రాజధాని హోదాపై నెలకొన్న అనిశ్చితికి ముగింపు పడింది. ఏపీ పునర్విభజన సవరణ చట్టం-2026కు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదం తెలపడంతో అమరావతికి చట్టబద్ధ గుర్తింపు...

అమరావతికి చట్టబద్ధతపై గెజిట్ విడుదల

ఆంధ్రప్రదేశ్, ఏప్రిల్ 07, నేటి తెలుగు పత్రిక: రాష్ట్ర రాజధానిగా అమరావతికి అధికారిక చట్టబద్ధత లభించింది. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదం అనంతరం కేంద్ర న్యాయశాఖ సోమవారం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.గెజిట్ ప్రకారం,...

మల్లయ్య కుటుంబ సభ్యులను మరోసారి పరామర్శించిన రాష్ట్ర కాపు జెఏసి చైర్మన్ చందు జనార్దన్

మార్కాపురం, ఏప్రిల్ 07, నేటి తెలుగు పత్రిక, (మంగళవారం): గత నెల 20 వ తేదీ హత్యకు గురైన సంకుల మల్లయ్య కుటుంబ సభ్యులను ఏపి కాపు జెఏసి చైర్మన్ చందు జనార్దన్ కాపు...

ప్రజావాణి దరఖాస్తులను సత్వరం పరిష్కరించాలి: కలెక్టర్ చిత్రా మిశ్రా

కరీంనగర్, ఏప్రిల్ 06, నేటి తెలుగు పత్రిక: ప్రజావాణి దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి సత్వరం పరిష్కరించాలని కలెక్టర్ చిత్రా మిశ్రా.. వివిధ శాఖల అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో ప్రజావాణి నిర్వహించారు. అదనపు...

“ఎన్నికలకే రాజకీయాలు.. తర్వాత కలిసి పని” – సీఎం రేవంత్ సందేశం

ఆదిలాబాద్‌, ఏప్రిల్ 06, నేటి తెలుగు పత్రిక: రాజకీయాలు ఎన్నికల వరకే పరిమితం కావాలని, ఆ తర్వాత అందరూ కలిసి ప్రజల కోసం పనిచేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఆదిలాబాద్ జిల్లా...

మహిళా సంఘం నాయకురాలు విజయ మృతి

కోదాడ ,ఏప్రిల్ 6(నేటి తెలుగు పత్రిక): సూర్యాపేట జిల్లా, నడిగూడెం మండలం రత్నవరం గ్రామం సిపిఎం పార్టీ శాఖ కార్యదర్శి కన్నెబోయిన సైదయ్య భార్య, ఐద్వా నాయకురాలు విజయ సోమవారం గుండెపోటుతోచనిపోవడం జరిగింది. రేపు...