నేటి తెలుగు పత్రిక, Mar 10: భారత క్రికెట్ నియంత్రణ మండలి టీమ్ ఇండియా ఘన విజయాన్ని పురస్కరించుకుని భారీ నగదు బహుమతిని ప్రకటించింది. భారత జాతీయ క్రికెట్ జట్టు ICC పురుషుల T20...
మార్చ్10( నేటి తెలుగు పత్రిక): ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం గ్రామీణ అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా గ్రామ పంచాయతీ వ్యవస్థలో సంస్కరణలు చేపడుతూ పంచాయతీల పునర్విభజనకు శ్రీకారం చుట్టింది. జనాభా,...
కోదాడ/ మేళ్లచెరువు: మార్చ్10( నేటి తెలుగు పత్రిక): టీఎస్ యుటిఎఫ్ మేళ్లచెరువు కేజీబీవీ, యు ఆర్ ఎస్, సమగ్ర శిక్ష, ఉపాధ్యాయుల ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించాలని, మొదటి దశ పోరాటంలో భాగంగా కేజీబీవీ...
నేటి తెలుగు పత్రిక,mar 10: ఖమ్మం లో మాజీ ఎమ్మెల్సీ కె. కవిత పర్యటన ఉద్రిక్తతకు దారితీసింది. భూదాన్ బాధితులను పరామర్శించిన అనంతరం అంబేద్కర్ విగ్రహం వద్ద కవిత బైఠాయించి ధర్నా చేపట్టారు. అనంతరం...
నేటి తెలుగు పత్రిక,mar 10: ఆంధ్రప్రదేశ్ రైతులకు ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు శుభవార్త తెలిపారు. క్యూఆర్ కోడ్తో కూడిన కొత్త పట్టాదారు పాసు పుస్తకాలను రైతులకు ఉచితంగా అందిస్తున్నట్లు ప్రకటించారు. భవిష్యత్తులో కూడా ప్రభుత్వ...
నేటి తెలుగు పత్రిక,mar 10: హైదరాబాద్లో గ్యాస్ సిలిండర్ల కొరత ఉందన్న వార్తల మధ్య హోటల్ వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాణిజ్య గ్యాస్ సరఫరాలో అంతరాయం ఏర్పడడంతో హోటళ్ల నిర్వహణ కష్టంగా మారుతోందని...
Mar 10, నేటి తెలుగు పత్రిక: దేశ భద్రతకు అత్యున్నత ప్రాధాన్యత ఇస్తూ కీలక మౌలిక సదుపాయాలను కాపాడుతున్న సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ సిబ్బందికి తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి వ్యవస్థాపక...
నేటి తెలుగు పత్రిక,Mar 10: వరల్డ్ లీడర్స్ సమ్మిట్ అవార్డు గ్రహీత, సోషల్ ఆడిట్ డైరెక్టర్ శ్రీ జి శ్రీకాంత్ గారు సమాజంలో పారదర్శకత, బాధ్యతాయుత పరిపాలన మరియు ప్రజా భాగస్వామ్యానికి కట్టుబడి పనిచేస్తున్న...
తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు జి. నాగయ్య సూర్యాపేట,mar 09, నేటి తెలుగు పత్రిక: తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర4వ మహాసభల ఆహ్వాన సంఘం సమావేశం మార్చి 14న మహబూబ్...
44వ డివిజన్ కార్పొరేటర్ మైలవరపు రత్నకుమారి. విజయవాడ, మార్చి 9, నేటి తెలుగు పత్రిక: స్థానిక 44వ డివిజన్ లోని నాలుగు స్తంభాల సెంటర్ వాణి బడ్డీ కొట్టు సందులో ఏడు లక్షల రూపాయల...