నేటి తెలుగు పత్రిక: కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పోలీస్ ఉన్నతాధికారులు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్ర డీజీపీతో పాటు ఇంటెలిజెన్స్ అదనపు డీజీ విజయ్, SIB...
అమరావతి,05.03.26,నేటి తెలుగు పత్రిక: రాష్ట్రంలో పోర్టుల అభివృద్ధి వేగంగా కొనసాగుతోందని పెట్టుబడులు మరియు మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి తెలిపారు. మండలిలో ఎమ్మెల్సీలు పేరాబత్తుల రాజశేఖరం, బీటీ నాయుడు, బీద...
విజయవాడ. మార్చి 4 ఈస్ట్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: తిరువూరు నియోజకవర్గంలోని నెమలి వేణుగోపాల స్వామి కళ్యాణ మహోత్సవంలో జరిగిన సంఘటనలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది వైసిపి నాయకులు ఉద్దేశపూర్వకంగా చేసిన...
అమరావతి, నేటి తెలుగు పత్రిక: రాష్ట్రాన్ని సాంకేతికత, పెట్టుబడుల కేంద్రంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఐదేళ్లలో 20 లక్షలకు పైగా ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యమని చెప్పారు....
మంగళగిరి, నేటి తెలుగు పత్రిక: రాష్ట్ర అటవీ శాఖ సీనియర్ అధికారి, ఏపీ ఔషధ మొక్కలు మరియు సుగంధ ద్రవ్యాల బోర్డు సీఈవో ఆవుల చంద్రశేఖర్ కు ప్రతిష్టాత్మక అవార్డు లభించింది. ప్రపంచ వన్యప్రాణుల...
అమరావతి, నేటి తెలుగు పత్రిక: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేస్తున్న సూపర్ సిక్స్ పథకాలలో భాగమైన ‘స్త్రీ శక్తి’ పథకం ప్రభావం రాష్ట్రంలో కనిపించడం ప్రారంభమైంది. ఈ పథకం ద్వారా...
ఉండవల్లి,నేటి తెలుగు పత్రిక: ఉండవల్లిలోని నివాసంలో మంత్రి నారా లోకేష్ నిర్వహించిన డిన్నర్ మీట్ ఆత్మీయ వాతావరణంలో జరిగింది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు మరియు తిరుపతి పార్లమెంట్ పరిధికి చెందిన ప్రజాప్రతినిధులు, వారి...
అమరావతి, నేటి తెలుగు పత్రిక: ఏపీలో ప్రతి ఇంటికీ సురక్షిత తాగునీరు అందించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మంగళగిరిలో జరిగిన హనుమాన్...
లక్షల మంది ప్రజలు వ్యాపారస్తులు రోడ్డు మీద పడ్డారు. యాదగిరిగుట్ట : మార్చి 04 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): యాదగిరిగుట్ట పట్టణంలోని యాదగిరిపల్లి మరియు బీసీ కాలనీలో ఉన్నటువంటి...
యాదగిరిగుట్ట : మార్చి 04 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): బొమ్మల రామారం మండలం గోవింద్ తండాలో హోలీ వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,ఆలేరు...