మార్చి 23, నేటి తెలుగు పత్రిక: విశాఖపట్నంలో తెలుగు దేశం పార్టీ కార్యాలయంలో దివంగత సామాజిక సంస్కర్త దొమ్మటి వెంకట రెడ్డి జయంతి సభ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విద్య,...
హైదరాబాద్, మార్చి 23, నేటి తెలుగు పత్రిక: మూసీ నది ప్రక్షాళన ప్రాజెక్ట్పై ఎ. రేవంత్ రెడ్డి కీలక హామీ ఇచ్చారు. పరివాహక ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలను ఎవరినీ నిరాశ్రయులను చేయబోమని, ప్రతి కుటుంబానికి...
మార్చి 23, నేటి తెలుగు పత్రిక: దేశంలో గ్యాస్ కొరత నేపథ్యంలో కీలక నిర్ణయాలు తీసుకునే దిశగా చమురు సంస్థలు ముందడుగు వేస్తున్నాయి. ప్రస్తుతం వినియోగంలో ఉన్న 14.2 కిలోల గృహ LPG సిలిండర్కు...
మార్చి 23, నేటి తెలుగు పత్రిక: డిజిటల్ యుగంలో భద్రత, గోప్యతపై పెరుగుతున్న ఆందోళనల మధ్య స్వదేశీ టెక్నాలజీతో కొత్త కమ్యూనికేషన్ ప్లాట్ఫామ్ అందుబాటులోకి వచ్చింది. అనువాదిని AI అభివృద్ధి చేసిన హైప్డ్ సంవాదిని...
యాదగిరిగుట్ట : మార్చి 23 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): రాష్ట్రంలో ప్రభుత్వంఅవినీతి అరాచక కమీషన్ల పాలనతో తెలంగాణ ను భ్రష్టు పట్టిస్తూ ప్రజల బతుకులను ఆగం చేస్తూ భావితరాలకు...
ఎన్టీఆర్ జిల్లా, మార్చి 23, నేటి తెలుగు పత్రిక: భారత చైతన్య యువజన పార్టీ (BCY) వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ బోడే రామచంద్ర యాదవ్ గారి పిలుపు మేరకు, పార్టీ జిల్లా కమిటీ సభ్యులు...
మార్చి 23, నేటి తెలుగు పత్రిక: ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం చేనేత, మరమగ్గ కార్మికులకు గుడ్ న్యూస్ తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేయనున్నట్లు ప్రకటించింది. మంత్రి సావిత్రి వివరాల ప్రకారం,...
మార్చి 23, నేటి తెలుగు పత్రిక: తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి జీవిత బీమా కల్పించనున్నట్లు ప్రకటించింది.ఈ విషయాన్ని డిప్యూటీ సీఎం, ఆర్థిక...
విశాఖపట్నం, మార్చి 23, నేటి తెలుగు పత్రిక: నారా లోకేష్ విశాఖపట్నంలో ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. తెలుగు దేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమం 83వ రోజుకు చేరింది.ఈ సందర్భంగా మంత్రి లోకేష్...
మార్చి 23, నేటి తెలుగు పత్రిక: మాజీ మంత్రి మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలతో మరోసారి వార్తల్లో నిలిచారు. ఎ. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా అవ్వడంలో తన పాత్ర ఉందని ఆయన పేర్కొన్నారు.రెడ్డి సామాజికవర్గంలో శక్తివంతమైన...