జనసేన నేతలకు పవన్ కళ్యాణ్ కఠిన హెచ్చరిక నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: జనసేన పార్టీలో నేతల పనితీరుపై ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అసంతృప్తిని బహిరంగంగా వ్యక్తం చేశారు. పార్టీపై, నాయకత్వంపై...
నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్లో బస్సు ప్రయాణికులకు ఏపీఎస్ఆర్టీసీ శుభవార్త చెప్పింది. మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం వల్ల ఏర్పడుతున్న రద్దీకి చెక్ పెట్టేందుకు రాష్ట్రవ్యాప్తంగా త్వరలోనే 2,500 కొత్త బస్సులను...
సూర్యాపేట. ఫిబ్రవరి (నేటి తెలుగు పత్రిక): సూర్యాపేట నూతన జిల్లా పౌర సంబంధాల అధికారిగా గా సోమవారం బాధ్యతలు స్వీకరించిన వి.శ్రీనివాసరావు జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ను, అదనపు కలెక్టర్...
మంగళగిరి ఫిబ్రవరి 02 ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ పార్లమెంటులో 2026- 27 సంవత్సరానికి ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ అన్ని వర్గాల ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉందని...
శ్రేణులకు స్పష్టమైన ఆదేశాలు: తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు మంగళగిరి ఫిబ్రవరి 02 ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు...
మంగళగిరి ఫిబ్రవరి 02 ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): ఆంధ్రప్రదేశ్ పద్మశాలి సంఘం గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా మంగళగిరి పట్టణానికి చెందిన జంజనం వెంకట సాంబశివరావు(జేఎస్ఆర్)ను నియమిస్తూ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జగ్గారపు...
బడ్జెట్ సవరణ చేసి రూ.20 వేల కోట్లు కేటాయించాలి: ఏపీ చేనేత కార్మిక సంఘం డిమాండ్ మంగళగిరి ఫిబ్రవరి 02 ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): 2026 సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన...
ఎన్టీఆర్ జిల్లా వైద్యశాఖాధికారిణి డా. ఎం. సుహాసిని వెల్లడి. ఎ. కొండూరు ఫిబ్రవరి 2 (నేటి తెలుగు పత్రిక): గ్రామీణ ప్రాంతాల్లో గర్భిణీ స్త్రీలు ప్రసవాలకు కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్లకుండా ప్రభుత్వ వైద్యశాలలో ప్రసవాలు...
ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంతో కలిసి సభా ప్రాంగణ పరిశీలన. కరీంనగర్: ఈ నెల 5వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కరీంనగర్ జిల్లా పర్యటనను పురస్కరించుకుని ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా సోమవారం...
నగరపాలక సంస్థ కమిషనర్ ప్రపూల్ దేశాయ్ కరీంనగర్ : పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియను పోలీస్ బంధోబస్తు మద్య ప్రశాంతంగా నిర్వహించేలా తగిన చర్యలు తీస్కోవడం జరుగుతుందని కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ అన్నారు. ఈరోజు నగరంలోని...