రాజధాని స్పష్టతపై సిపిఐ హర్షం చట్టబద్ధ రాజధానిగా అమరావతి… ప్రజల ఆశలకు న్యాయం మూడు రాజధానుల గందరగోళానికి ముగింపు అమరావతి ముందుకు రాజధాని పోరాటం ఫలించింది అమరావతికి అధికారిక ముద్ర అమరావతి అభివృద్ధి వేగం...
మంగళగిరి ఏప్రిల్ 08 ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): మంగళగిరి-తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శ్రీ అలీమ్ బాషా గారు పరిధిలో గల ప్రతిపాదన లో ఉన్న 7 చెరువులు (కాజా, చిన...
ఏప్రిల్ 08, నేటి తెలుగు పత్రిక: ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని టాటా లాక్హీడ్ మార్టిన్ ఎయిరోస్ట్రక్చర్స్ సంస్థ ప్రతినిధి టిమ్ రైఫిల్ హైదరాబాద్లో కలిశారు. జూబ్లీహిల్స్లోని నివాసంలో జరిగిన ఈ భేటీలో రక్షణ...
ఏప్రిల్ 08, నేటి తెలుగు పత్రిక: పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన విశ్రాంత ఉపాధ్యాయులు, రచయిత , చిరకాల మిత్రులు మాడభూషి కృష్ణ ప్రసాద్ (72) బుధవారం తెల్లవారు ఝామున కన్నుమూశారు. గత పది...
ఏప్రిల్ 08, నేటి తెలుగు పత్రిక: ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో ఎలాంటి ప్రత్యేక మినహాయింపులు ఉండవని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. వెనుకబడిన వర్గానికి చెందినవారనే కారణంతో నిబంధనల్లో సడలింపులు ఇవ్వడం సాధ్యం కాదని తేల్చిచెప్పింది.ఢిల్లీ...
విజయవాడ, ఏప్రిల్ 08, నేటి తెలుగు పత్రిక: ప్రపంచ అల్యూమినియం దిగ్గజం 'రుసాల్' తన ఉత్పత్తి ప్రక్రియలో మరో కీలక మైలురాయిని చేరుకుంది. అల్యూమినియం హైడ్రాక్సైడ్ కణాల భాగాలను అత్యంత ఖచ్చితత్వంతో నియంత్రించేందుకు తన...
ఏప్రిల్ 08, నేటి తెలుగు పత్రిక: కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీసాయి. గుజరాత్ ప్రజలపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారడంతో ఆయన స్పందించారు.తన...
ఏప్రిల్ 08, నేటి తెలుగు పత్రిక: ఢిల్లీ ప్రభుత్వం ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల సరఫరా వ్యవస్థలో కీలక మార్పులు తీసుకొచ్చింది. ఇకపై గ్యాస్ గిడ్డంగులు లేదా ఏజెన్సీల నుంచి నేరుగా వినియోగదారులకు సిలిండర్ల విక్రయాన్ని...
ఏప్రిల్ 08, నేటి తెలుగు పత్రిక: అమెరికా–ఇరాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల్లో ప్రకటించిన కాల్పుల విరమణను భారత్ స్వాగతించింది. పశ్చిమ ఆసియాలో శాంతి పునరుద్ధరణకు ఇది సహాయకారిగా మారాలని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆశాభావం...
ఏప్రిల్ 08, నేటి తెలుగు పత్రిక: ఆధార్ కార్డు వినియోగం రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో, అందులోని వ్యక్తిగత వివరాలు ఖచ్చితంగా ఉండాల్సిన అవసరం మరింత పెరిగింది. ఈ క్రమంలో ఆధార్ జారీ సంస్థ UIDAI...