Breaking News

హీట్ ఎక్కుతున్న ఏపీ రాజకీయాలు.. నిబంధనలు అందరికీ ఒకటేనన్న సీఎం చంద్రబాబు

నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజు రోజుకు వేడెక్కుతున్నాయి. సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో వైసీపీ నేత అంబటి రాంబాబుకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఆయనను...

రెవెన్యూ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికై నూతన జేఏసీ: రవీంద్ర రాజు భూపతి రాజు

విజయవాడ. ఫిబ్రవరి 1 సెంట్రల్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: రెవెన్యూ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించుకునేందుకు ఆంధ్రప్రదేశ్ అమరావతి రెవెన్యూ ఉద్యోగుల జేఏసీ రూపకల్పన జరిగిందని, అందులో భాగంగానే నేడు జేఏసీ రాష్ట్రస్థాయి నూతన...

రాష్ట్ర ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడి పై అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు అప్రజా స్వామీక చర్య

టిడిపి మండల పార్టీ అధ్యక్షుడు భరతు పీక్లా నాయక్.టిడిపి ఎన్టీఆర్ జిల్లా అధికార ప్రతినిధి అలవాల రమేష్ రెడ్డి. ఎ. కొండూరు ఫిబ్రవరి 1 (నేటి తెలుగు పత్రిక): తెదేపా జాతీయ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్...

కేంద్ర బడ్జెట్ ఏపీకి నిరాశే మిగిల్చింది: డిసిసి అధ్యక్షుడు గాజుల భాస్కర్

రాయచోటి, ఫిబ్రవరి 1 (నేటి తెలుగు పత్రిక): కేంద్ర ప్రభుత్వంపార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్ ఏపీకి నిరాశే మిగిల్చిందని డిసిసి అధ్యక్షుడు గాజుల భాస్కర్ అన్నారు. కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ కు తగిన నిధులు కేటాయించ...

బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం పై నిషేదాజ్ఞులు కొనసాగింపు

కరీంనగర్ పోలీస్ కమీషనర్ గౌష్ ఆలం ఐపిఎస్. కరీంనగర్: సాధారణ పౌరులు, ప్రధానంగా మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని కరీంనగర్ కమీషనరేట్ పరిధిలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడంపై అమల్లో ఉన్న నిషేదాజ్ఞలను...

మహాశివరాత్రి జాతర ఏర్పాట్లపై సమీక్షించిన ఈవో రమాదేవి

కరీంనగర్ : రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో రాబోయే మహాశివరాత్రి జాతర ఏర్పాట్లపై ఆలయ ఈవో ఎల్. రమాదేవి ఆలయానికి సంబంధించిన ఉద్యోగులతో సమావేశం నిర్వహించారు.ఈ నెల ఫిబ్రవరి...

విజయవాడలో వైభవంగా ‘వివేకానంద మానవ వికాస కేంద్రం’ ప్రారంభోత్సవం

అమరావతి, విజయవాడ ఫిబ్రవరి 1 సెంట్రల్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: రామకృష్ణ మిషన్ అంటే విలువలు నేర్పే విశ్వవిద్యాలయం. సమాజ నిర్మాణా నికి శక్తి కేంద్రమని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు,...

నగరంలో నూతనంగా చైతన్య ఆర్తో పెయిన్ క్లినిక్ ప్రారంభం..!

విజయవాడ. ఫిబ్రవరి 1 సెంట్రల్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: విజయవాడ పశ్చిమ భవానిపురం స్వాతి థియే టర్ రోడ్డులోని లలితనగర్ లో ఆదివారం, నగరంలో చైతన్య ఆర్తో, పెయిన్ క్లినిక్ ప్రారంభం అయ్యింది.ఈ...

చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు తగవు

టీడీపీ నాయకుల ధ్వజం.అంబటి రాంబాబు బహిరంగ క్షమాపణ చెప్పాలి. కోదాడ,ఫిబ్రవరి1( నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై అంబటి రాంబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలను కోదాడ నియోజకవర్గ...

ఏడాదిలోపు పవర్ ప్లాంట్ పూర్తి: అదాని గ్రూప్ సంస్థల చైర్మన్ గౌతమ్ అదానీ

పులివెందుల ఫిబ్రవరి 1 ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): ఏడాదిలోపు హైడ్రో పవర్ ప్లాంట్ ను పూర్తి చేస్తామని గ్రూపు సంస్థల చైర్మన్ గౌతమ్ అదాని అన్నారు. లింగాల మండలం పార్లపల్లె చిత్రావతి...