Breaking News

చిరంజీవి కొత్త ప్రాజెక్ట్: తెలుగులోకి రీఎంట్రీ ఇస్తున్న హీరోయిన్

నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: మెగాస్టార్ చిరంజీవి అభిమానులు మరోసారి ఉత్సాహంతో ఎదురుచూస్తున్నారని చెప్పాలి. ఇటీవల మన శంకరవరప్రసాద్ నిర్మాణంలో వచ్చిన ఆయన సినిమా భారీ హిట్ సాధించగా, ఇప్పుడు ఆయన 158వ సినిమా...

తిరుమలలో భక్తులకు సూపర్ న్యూస్: వేగంగా దర్శనం, తక్కువ వెయిటింగ్

నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: తిరుమల శ్రీవారి దర్శనం మరింత వేగంగా జరుగనుంది. భక్తుల రద్దీని సరిగ్గా అంచనా వేయడానికి టీటీడీ ఏఐ ఆధారిత ఫేస్ రికగ్నిషన్ కెమెరాలు అమర్చింది.భక్తుల కదలికలన్నీ ఏఐ కమాండ్...

పాకిస్తాన్ కెప్టెన్: “భారత్‌తో ఆడకపోవడం మా నిర్ణయం కాదు”

నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: 2026 టీ20 ప్రపంచ కప్‌లో పాకిస్తాన్ జట్టు పాల్గొంటుంది. కానీ భారత్‌తో జరగనున్న గ్రూప్ మ్యాచ్‌లో మైదానంలోకి రాదు. ఈ సంచలన నిర్ణయం మొదట రాజకీయ నిర్ణయంగా వెలుగులోకి...

టెక్సాస్‌లో గోల్డ్ పేరుతో భారీ మోసం.. వృద్ధులే టార్గెట్

నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో సంచలన గోల్డ్ స్కామ్ బయటపడింది. వృద్ధులను భయపెట్టి ఏకంగా 55 మిలియన్ డాలర్లు (సుమారు రూ.460 కోట్లు) దోచుకున్న ముఠాను పోలీసులు గుర్తించారు.ఈ ముఠా...

కేసీఆర్ సిట్ విచారణ ముగింపు.. ప్రజల దృష్టి మళ్లించేందుకే వేధింపులని కేటీఆర్ ఆరోపణ

నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) విచారణ ముగిసింది. నందినగర్‌లోని కేసీఆర్ నివాసంలో మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమైన విచారణ సాయంత్రం...

కేవలం 3 గంటల్లో చెన్నై, బెంగళూరు.. అమరావతికి 75 నిమిషాలు

తెలుగు రాష్ట్రాల మీదుగా హైస్పీడ్ రైల్ కారిడార్లు – బడ్జెట్‌లో కేంద్రం కీలక ప్రకటన నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2026-27 కేంద్ర బడ్జెట్‌లో తెలుగు రాష్ట్రాలకు గుడ్‌న్యూస్ చెప్పింది....

ఆనంద వేళలో ఆందోళన..! క్లింకారాను చేతిలో పెట్టుకుని ఆసుపత్రికి రామ్ చరణ్ – హద్దులు దాటిన ఫ్యాన్ హడావిడి

నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది. ఆయన భార్య ఉపాసన శనివారం రాత్రి పండంటి కవలలకు జన్మనిచ్చింది. బాబు, పాప పుట్టడంతో మెగా కుటుంబంలో...

IND vs PAK: టీ20 వరల్డ్‌కప్ మ్యాచ్‌పై పాక్ బహిష్కరణ – అసలు కారణాలపై స్పష్టత

నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: క్రికెట్ ప్రపంచంలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూసే భారత్–పాకిస్థాన్ మ్యాచ్ మరోసారి వార్తల్లో నిలిచింది. టీ20 వరల్డ్‌కప్‌లో భాగంగా టీమిండియాతో జరగాల్సిన మ్యాచ్‌ను బహిష్కరిస్తున్నట్లు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB)...

తెలంగాణకు కేంద్రం మరో భారీ శుభవార్త.. బడ్జెట్‌లో కీలక ప్రకటనలు

నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు మరో కీలక లాభం దక్కింది. దేశవ్యాప్తంగా ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీల్లో కంటెంట్ క్రియేటర్ ల్యాబ్స్ ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మొత్తం 15...

కేంద్ర బడ్జెట్‌ 2026: ఏపీకి లాభం

గనుల కారిడార్లు, 2 హైటెక్ టెక్నాలజీ హబ్స్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర వార్షిక బడ్జెట్‌ను...