మే 19, (నేటి తెలుగు పత్రిక): నకిలీ మద్యం కేసులో సిట్, ఎక్సైజ్ శాఖ అధికారులు కీలక ముందడుగు వేశారు. ఈ కేసుకు సంబంధించి మంగళవారం కోర్టులో తుది ఛార్జిషీట్ దాఖలు చేశారు. మొత్తం...
మే 19, (నేటి తెలుగు పత్రిక): పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా ఐదేళ్లలో సుమారు రూ.50,000 కోట్ల సంపద సృష్టించబడిందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. రూ.1,300 కోట్ల వ్యయంతో నిర్మించిన...
మే 19, (నేటి తెలుగు పత్రిక): మూడు గ్రీన్ఫీల్డ్ పోర్టుల పనులను వేగంగా పూర్తి చేసి ఈ ఏడాది చివరినాటికి అందుబాటులోకి తీసుకురావాలని మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దనరెడ్డి ఆదేశించారు. సచివాలయంలో...
మే 19, (నేటి తెలుగు పత్రిక): శాసనసభ, శాసనమండలిలో పనిచేసే అధికారులు మరియు సిబ్బందికి శాసనవ్యవస్థకు సంబంధించిన వివిధ అంశాలపై మూడు రోజుల శిక్షణ తరగతులు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం మంగళవారం నుంచి ప్రారంభం...
మే 19, (నేటి తెలుగు పత్రిక): వ్యవసాయ కనెక్షన్ల మంజూరులో పెండింగ్ లేకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని విద్యుత్తు శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ డిస్కంల సీఎండీలకు ఆదేశించారు. పెండింగ్లో ఉన్న అన్ని వ్యవసాయ...
మే 19, (నేటి తెలుగు పత్రిక): రాష్ట్రంలోని సాగునీటి రంగ అభివృద్ధి, పెండింగ్ ప్రాజెక్టుల పురోగతిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. పోలవరం సహా అన్ని ప్రధాన సాగునీటి ప్రాజెక్టులు నిర్దేశిత...
మే 19, (నేటి తెలుగు పత్రిక): దేశంలో వామపక్ష తీవ్రవాద నిర్మూలనలో కీలక పాత్ర పోషించిన తెలంగాణ పోలీసు అధికారులను కేంద్ర హోంమంత్రి Amit Shah ప్రత్యేకంగా సత్కరించారు. ఛత్తీస్గఢ్లోని జగదల్పూర్లో నిర్వహించిన కార్యక్రమంలో...
మే 19, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్ జలమండలికి చెందిన రెడ్హిల్స్ జీఎం కుమార్పై నమోదైన ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ అధికారులు దాడులు ముమ్మరం చేశారు. మల్లాపూర్లోని ఆయన నివాసంతో పాటు...
మే 19, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్లోని అల్వాల్లో చోటుచేసుకున్న ఆరేళ్ల చిన్నారి హత్య ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. తల్లి చేతుల మీదుగానే చిన్నారి ప్రాణాలు కోల్పోవడం స్థానికులను కలచివేసింది.పోలీసుల సమాచారం ప్రకారం.....
మే 19, (నేటి తెలుగు పత్రిక): తన కుటుంబ సభ్యులపై అభ్యంతరకర పోల్స్ నిర్వహించారంటూ ఓ ఛానల్తో పాటు నిర్వాహకుడు వంశీపై బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం...