Breaking News

అంబటికి సమాజంలో తిరిగే అర్హత లేదు: టిఎన్ఎస్ఎఫ్ మండల శాఖ అధ్యక్షుడు యాసిన్

పులివెందుల ఫిబ్రవరి 1 (నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు సమాజంలో తిరిగే అర్హత లేదని టిఎన్ఎస్ఎఫ్ మండల శాఖ అధ్యక్షుడు యాసిన్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు...

మాఘ పౌర్ణమి అత్యంత పవిత్రమైనది

పులివెందుల ఫిబ్రవరి 1 ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): తెలుగు మాసాలలో మాఘ పౌర్ణమి అత్యంత పవిత్రమైనదని ఆధ్యాత్మికవేత్త తులసి రెడ్డి పేర్కొన్నారు. కడప జిల్లా వీరపునాయుని పల్లి మండలం సంగాలపల్లి గ్రామంలో...

కేసీఆర్ గారికి అక్రమ నోటీసులు ఇచ్చి సిట్ విచారణకు పిలవడాన్ని వ్యతిరేకిస్తూ…

ఆలేరు బి.ఆర్.ఎస్ పార్టీ నేతల నల్ల జెండాలుదరించి నిరసన కార్యక్రమం. అంబేద్కర్ కు వినతి పత్రం అందజేసిన మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత. యాదగిరిగుట్ట : ఫిబ్రవరి 01 : ( నేటి తెలుగు...

కేసీఆర్ పై సిట్ విచారణ కు వ్యతిరేకంగా పార్టీ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమం

కేసీఆర్ పై సిట్ విచారణ కు వ్యతిరేకంగా పార్టీ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమంనడిగూడెం ,ఫిబ్రవరి 1 (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుమేరకు కోదాడ...

మృతుని కుటుంబానికి బియ్యం అందజేసిన బీర్ల ఫౌండేషన్

యాదగిరిగుట్ట : ఫిబ్రవరి 01 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): మోటకొండూర్ మండలం ఆరెగూడెం గ్రామానికి చెందిన క్రీ॥శే॥కొల్లూరి (క్రాస్) పోచయ్య గారు ఇటీవల అనారోగ్యంతో బాధపడుతూ మరణించిన విషయం...

కేసీఆర్ కి సిట్ నోటీసులను ఇవ్వడాన్ని నిరసిస్తూ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ఆధ్వర్యంలో కోదాడలో భారీ బైక్ ర్యాలీ

రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధంకోదాడ ,ఫిబ్రవరి 1(నేటి తెలుగు పత్రిక): కేసీఆర్ కి సిట్ నోటీసులు అందజేయడాన్ని నిరసిస్తూ, ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ...

బూతుల రాంబాబుని అరెస్టు చేయాలి: యార్లగడ్డ సుచిత్ర..!

విజయవాడ. జనవరి 31 నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: మాజీ మంత్రి అంబటి రాంబాబు ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు పై చేసిన అసభ్య పదజాలా లను తీవ్రంగా ఖండించా రు. ప్రజాక్షేత్రంలో ఉన్న...

ఎన్ఎస్ఈ ఐపిఓకి సెబి ఆమోదం లభించడం మాకు చాలా సంతోషంగా ఉంది: శ్రీ శ్రీనివాస్ ఇంజేటి, చైర్‌పర్సన్, ఎన్ఎస్ఈ

విజయవాడ, 31, జనవరి:  ఎన్ఎస్ఈ  ఐపిఓకి సెబి ఆమోదం లభించడం మాకు చాలా సంతోషంగా ఉంది అని ఎన్ఎస్ఈ ఛైర్‌పర్సన్  శ్రీనివాస్ ఇంజేటి తేలిపారు. ఇది మా వృద్ధి ప్రయాణంలో ఒక ముఖ్యమైన మైలురాయి.సెబి ఆమోదంతో, మా అన్ని వాటాదారులకు...

వైభవంగా ప్రారంభమైన గుణదల మేరీ మాత ఉత్సవాలు

విజయవాడ:విజయవాడలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన గుణదల మేరీ మాత (అవర్ లేడీ ఆఫ్ లూర్డ్స్) వార్షిక మహోత్సవాలు అత్యంత భక్తిశ్రద్ధలతో ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా విజయవాడ కాథలిక్ పీఠాధిపతులు బిషప్ తెలగతోటి జోసెఫ్ రాజారావు మాట్లాడుతూ,...

పశ్చిమ కార్యాలయం లో ఎల్వోసీ పత్రాలు అంద చేత…!

విజయవాడ. జనవరి 31 ఏ సునీల్ కుమార్. నేటి తెలుగు పత్రిక ప్రతినిధి..! పశ్చిమ నియోజకవర్గం 34 వ డివిజన్ కు చెందిన 56 సంవత్సరాల గట్టు పుల్ల మ్మ కిడ్నీ కి సంబంధించిన...