Breaking News

ఎంపి కేశినేని ను మర్యా దపూర్వకంగా కలిసిన ఎంపి బ‌స్తిపాటి…!

విజయవాడ: ఫిబ్రవరి 25 ఈస్ట్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: క‌ర్నూలు ఎంపి బ‌స్తిపాటి నాగ‌రాజు విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గురునానక్ కాలనీలోని విజయవాడ పార్లమెంట్...

ప్రతి రైతు మద్దతు ధరలు సద్వినియోగం చేసుకోవాలి: టిడిపి ఇన్చార్జ్ బిటెక్ రవి

పులివెందుల ఫిబ్రవరి 25 ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): శనగలు పండించిన ప్రతి రైతు మద్దతు ధరలు సద్వినియోగం చేసుకోవాలని టిడిపి ఇన్చార్జ్ బీటెక్ రవి కోరారు. సింహాద్రిపురం లో ఏర్పాటుచేసిన శనగల...

భక్తి శ్రద్ధల తో నూతన విగ్రహ ప్రతిష్ట మహోత్సవం లో పాల్గొన్న వైయస్ జగన్

పులివెందుల ఫిబ్రవరి 25 (నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): కడప జిల్లా వేంపల్లె మండలం నందిపల్లిలోని నందీశ్వర ఆలయం లో నిర్వహించిన నూతన విగ్రహ ప్రతిష్ఠ (శ్రీ పార్వతీ దేవి సమేత మహా నందీశ్వర...

మంగళగిరిలో జనసేన ఎదగకుండా ఉండేందుకు చాలా శక్తులు కృషి చేస్తున్నాయి.

వారికి మా పార్టీలోనే కొందరు నేతల మద్దతు ఉంది. జనసేనలో సభ్యత్వం లేని వారికి నామినేటెడ్ పదవులు. లోపాలను ఎత్తి చూపినందుకే నన్ను పదవి నుంచి తప్పించారు. జనసేన పార్టీ నాయకులు కాపరౌతు సుందరయ్య....

మంగళగిరిలో శరవేగంగా పలు అభివృద్ధి పనులు

రూ. 35 లక్షల సీఎస్‌ఆర్ నిధులతో అంగన్వాడీ, పాఠశాల భవనాలు ఆధునీకరణ విద్యార్థులకు అందుబాటులోకి ఆధునిక సౌకర్యాలు మంగళగిరి ఫిబ్రవరి 25 ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): రాష్ట్ర విద్య, ఐటీ శాఖల...

స్వచ్ఛ మంగళగిరి 2.0కు శ్రీకారం

పరిశుభ్రతలో రాష్ట్రానికి మంగళగిరి ఆదర్శంగా నిలవాలి. స్వచ్ఛతలో మంగళగిరి మోడల్‌గా నిలవాలి. శుభ్రమైన మంగళగిరి-ఆరోగ్యకరమైన భవిష్యత్ చెత్తకు చెక్… స్వచ్ఛతకు ప్రారంభం ప్రజల భాగస్వామ్యంతో పరిశుభ్ర మంగళగిరి సాధ్యం- నారా లోకేష్ మంగళగిరి ఫిబ్రవరి...

జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమం పై కార్యాచరణ సమీక్ష: గూడూరు నియోజకవర్గ పిఓసి కే మోహన్

గూడూరు ,అమరావతి పోస్ట్,నేటి తెలుగు పత్రిక: జనసేన పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త సమన్వయంతో పనిచేయాలని గూడూరు నియోజకవర్గ పిఓసి కె.మోహన్ సూచించారు. తిరుపతి పార్లమెంటు సమన్వయకర్త ఆరణీ శ్రీనివాసులు, ఉమ్మడి నెల్లూరు జిల్లా...

మెగాస్టార్ చిరంజీవి – నయనతార – వెంకటేష్ కలిసి నటించిన సినిమా టీవీలో

విజయవాడ, 25 ఫిబ్రవరి,నేటి తెలుగు పత్రిక: మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన సంక్రాంతి బ్లాక్‌బస్టర్ మన శంకర వరప్రసాద్ గారు మళ్లీ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేయనుంది. హిట్ మేకర్ అనిల్ రావిపూడి దర్శకత్వం...

పరీక్షా కేంద్రాలను సందర్శించిన పోలీస్ కమిషనర్ శ్రీ గౌష్ ఆలం ఐ.పి.ఎస్

కరీంనగర్, ఫిబ్రవరి 25,నేటి తెలుగు పత్రిక: రాష్ట్రవ్యాప్తంగా నేటి నుండి ప్రారంభమైన ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల నేపథ్యంలో, కరీంనగర్ నగరంలోని పలు పరీక్షా కేంద్రాలను పోలీస్ కమిషనర్ శ్రీ గౌష్ ఆలం ఐ.పి.ఎస్ గారు...

ఇందిరమ్మ ఇళ్లకు ముహూర్తం ఖాయం.

నేటి తెలుగు పత్రిక: ఇందిరమ్మ గృహనిర్మాణ పథకం కింద ఇళ్ల కోసం ఎదురుచూస్తున్న వారికి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. ఉగాది సందర్భంగా కొత్తగా ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను లబ్ధిదారులకు అందజేయాలని...