Breaking News

విజయనగరం రాజకీయాల్లో ఆసక్తి రేపిన బొబ్బిలి రాజవంశీయుల హాజరు.

నేటి తెలుగు పత్రిక: బొబ్బిలి రాజులు అంటే తెలియని వారుండరు. శతాబ్దాల చరిత్ర కలిగిన బొబ్బిలి రాజకుటుంబం పేరు వినగానే ప్రత్యేక గౌరవం గుర్తుకొస్తుంది. ముఖ్యంగా 1757లో జరిగిన బొబ్బిలి యుద్ధం వారి చరిత్రలో...

‘కల్లీ నెయ్యి’ వివాదంపై ఏపీ అసెంబ్లీలో హై వోల్టేజ్.. సీఎం ఎన్.చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన

నేటి తెలుగు పత్రిక: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ తొమ్మిదవ రోజు మంగళవారం ‘కల్లీ నెయ్యి’ అంశం తీవ్ర చర్చకు దారి తీసింది. కోట్లాది మంది భక్తుల విశ్వాసాలతో ముడిపడి ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)...

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ఎమ్మెల్సీ, కుటుం బాన్ని పరామర్శించిన కూటమి ప్రభుత్వ ఎమ్మెల్యే…!

విజయవాడ. ఫిబ్రవరి 23 సెంట్రల్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: మాజీ ఎమ్మెల్సీ, ప్రముఖ బీసీ నాయకులు ఐలాపు రం వెంకయ్య కుటుంబ సభ్యులను కూటమి ప్రభుత్వ ఎమ్మెల్యే విజ యవాడ పశ్చిమ నియోజ...

అవగాహన సదస్సులో మాట్లాడుతున్న ఎస్సై అజయ్ కుమార్.

నడిగూడెం ,ఫిబ్రవరి 24 (నేటి తెలుగు పత్రిక): విద్యార్థిని దశ నుండే సామాజిక అంశాల పట్ల అవగాహన కలిగి ఉండాలని నడిగూడెం ఎస్ఐ అజయ్ కుమార్ తెలిపారు.. జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ ఆదేశాల...

జమిలి ఎన్నికల నేపథ్యం.. కేంద్ర–రాష్ట్ర ఎన్నికల కమిషనర్ల కీలక చర్చలు

నేటి తెలుగు పత్రిక: భారత ఎన్నికల ప్రక్రియను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో Election Commission of India (కేంద్ర ఎన్నికల సంఘం) కీలక కసరత్తు ప్రారంభించింది. ఇందుకోసం ఢిల్లీలోని Bharat Mandapamలో కేంద్ర,...

తెలంగాణ PGECET 2026 నోటిఫికేషన్ విడుదల.. ఫిబ్రవరి 27 నుంచి దరఖాస్తులు

నేటి తెలుగు పత్రిక: తెలంగాణ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (పీజీఈసెట్) 2026 నోటిఫికేషన్‌ను రాష్ట్ర ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. ఈ పరీక్షను ఈ ఏడాది కూడా జవహర్‌లాల్ నెహ్రూ...

రాజ్యాంగ విరుద్ధమే కుల–మత వివక్ష.. బలమైన బేస్‌తోనే న్యాయవ్యవస్థ బలోపేతం: ఉజ్జల్ భుయాన్.

నేటి తెలుగు పత్రిక: కులం, మతం ప్రాతిపదికన వివక్ష రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఉజ్జల్ భుయాన్ పేర్కొన్నారు. ఓ ఎస్సీ అంగన్‌వాడీ టీచర్ భోజనం వండితే తమ పిల్లలు తినరని కొందరు చెప్పిన...

తెలంగాణ రాష్ట్ర జ్యుడీషియల్ అకాడమీ లో రాజ్యాంగ నైతికతపై సదస్సు.. కీలకోపన్యాసం చేసిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి.

నేటి తెలుగు పత్రిక: 2026 ఫిబ్రవరి 21న మధ్యాహ్నం 2:30 గంటలకు సికింద్రాబాద్‌లోని తెలంగాణ రాష్ట్ర జ్యూడిషియల్ అకాడమీ ప్రాంగణంలో, తెలంగాణ న్యాయమూర్తుల సంఘం మరియు తెలంగాణ రాష్ట్ర జ్యూడిషియల్ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో...

పేదలకు నాణ్యమైన వైద్యం అందించాలి.

ఎమ్మెల్యే పద్మావతి ఉత్తమ్ సహకారం తో వైద్య శాల లో వసతుల కల్పనకు కృషి. కోదాడ ,ఫిబ్రవరి 21(నేటి తెలుగు పత్రిక): పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో చైర్ పర్సన్ ఎర్నేని కుసుమ...

‘ఆరా ఆఫ్ ఉస్తాద్’తో మాస్ షేక్.. పవన్ కళ్యాణ్ మళ్లీ ట్రెండింగ్‌లో

నేటి తెలుగు పత్రిక: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘ఆరా ఆఫ్ ఉస్తాద్’ సాంగ్ ప్రోమో విడుదలైంది. విడుదలైన...