Breaking News

గచ్చీబౌలి స్టేడియం ప్రపంచ స్థాయికి.. సీఎం ఎ. రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

ఏప్రిల్ 06, నేటి తెలుగు పత్రిక: ఎ. రేవంత్ రెడ్డి క్రీడారంగంలో హైదరాబాద్ను దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ క్రమంలో గచ్చీబౌలి స్టేడియం అభివృద్ధిపై సమగ్ర ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులకు...

యువత క్రీడల నుంచి దూరం ప్రమాదకరం.. సీఎం ఎ. రేవంత్ రెడ్డి హెచ్చరిక

ఏప్రిల్ 06, నేటి తెలుగు పత్రిక: గచ్చీబౌలి స్టేడియంలో జరిగిన 74వ ఆల్ ఇండియా పోలీస్ ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్ ముగింపు కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, దేశంలోని...

పెళ్లి బట్టలతోనే ప్రాణాలు తీసుకున్న యువకుడు.. కేపీహెచ్‌బీలో విషాదం

ఏప్రిల్ 06, నేటి తెలుగు పత్రిక: కేపీహెచ్‌బీలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న యువకుడు, ఓయో గదిలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు.అనంతపురం జిల్లాకు చెందిన లోకేష్ హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తున్న సమయంలో అంబిక...

గాజులరామారంలో మెగా బస్ టెర్మినల్.. హైదరాబాద్ ట్రాఫిక్‌కు ఉపశమనం

ఏప్రిల్ 06, నేటి తెలుగు పత్రిక: హైదరాబాద్ శివారు ప్రాంతమైన గాజులరామారంలో భారీ స్థాయిలో మెగా బస్ టెర్మినల్ నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధమయ్యాయి. సుమారు 100 ఎకరాల్లో ఈ ప్రాజెక్ట్‌ను అభివృద్ధి చేయనున్నారు.నగరంలో పెరుగుతున్న...

2027 నాటికి హైకోర్టు కొత్త భవనాలు పూర్తి.. సీఎం ఎ. రేవంత్ రెడ్డి

ఏప్రిల్ 05, నేటి తెలుగు పత్రిక: రాజేంద్రనగర్లో తెలంగాణ హైకోర్టు నూతన భవన సముదాయ నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ,...

ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి

మైలవరం, ఏప్రిల్ 05, నేటి తెలుగు పత్రిక: భారతదేశ మాజీ ఉప ప్రధానమంత్రి శ్రీ బాబు జగ్జీవన్ రామ్ 118వ జయంతి సందర్భంగా మైలవరం సెంటర్లో గల ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా...

జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు.. సీఎం ఎ. రేవంత్ రెడ్డి ఘన నివాళి

ఏప్రిల్ 05, నేటి తెలుగు పత్రిక: స్వాతంత్య్ర సమరయోధుడు, మాజీ ఉప ప్రధానమంత్రి బాబూ జగ్జీవన్ రామ్ 119వ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నివాళులు అర్పించారు.జూబ్లీ హిల్స్లోని తన నివాసంలో...

క్రీస్తు ప్రేమ, శాంతి ప్రతి ఒక్కరి జీవితాలలో ఎల్లప్పుడూ ఉండాలి..!

విజయవాడ. ఏప్రిల్ 5 పశ్చిమ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: ఏసు క్రీస్తు ప్రేమ, శాంతి ప్రతి ఒక్కరి జీవితాలలో ఎల్లప్పుడూ ఉండాలని విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ (చిన్ని) అన్నారు. ఈ...

బలిజ కాపుల పోరుదీక్ష తాత్కాలికంగా వాయిదా వేయడం జరిగింది..!

కాపు జె.ఏ.సి అధ్యక్షులు చందు జనార్ధన్ విజయవాడ: ఏప్రిల్ 5 సెంట్రల్ నేటి తెలుగు పత్రిక: ఆదివారం తలపెట్టిన కాపు కార్పొరేషన్ నిధులకై బలిజ కాపుల పోరు దీక్ష తాత్కాలికంగా వాయిదా వేయడం జరిగిందని...

భద్రాచలం పరిసర గ్రామాల విలీనం కోరుతూ అమిత్‌ షాకు తుమ్మల విజ్ఞప్తి

ఏప్రిల్ 05, నేటి తెలుగు పత్రిక: తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాస్తూ కీలక అభ్యర్థన చేశారు.భద్రాచలం సమీపంలోని ఐదు గ్రామాలను తెలంగాణలో విలీనం చేయాలని ఆయన కోరారు. పరిపాలనా...