కృష్ణారావుపాలెం సేంద్రియ మేళాకు పటిష్ట ఏర్పాట్లు: జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ
ఎ. కొండూరు ఫిబ్రవరి 19 (నేటి తెలుగు పత్రిక): ఈ నెల 21న ఎ.కొండూరు మండలం, కృష్ణారావుపాలెంలో భారీస్థాయిలో జిల్లాస్థాయి సేంద్రియ మేళా నిర్వహించనున్నామని.. ఈ కార్యక్రమానికి పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా జాయింట్...
