Breaking News

సంక్రాంతి పండుగకు ప్రత్యేక బస్సులు

ఏపీలో సంక్రాంతి పండుగకు 2,400 ప్రత్యేక బస్సులు: ఆంధ్రప్రదేశ్ ఎస్‌ఆర్‌టీసీ ప్రకటన సంక్రాంతి పండుగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో రద్దీని దృష్టిలో పెట్టుకుని, హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ కు వెళ్లే ప్రయాణికులకు 2,400 ప్రత్యేక బస్సులు...

మద్యం అమ్మకాలపై రాష్ట్ర ప్రభుత్వ కీలక నిర్ణయం

నూతన సంవత్సరం వేళ: మద్యం అమ్మకాలపై రాష్ట్ర ప్రభుత్వ కీలక నిర్ణయం డిసెంబర్ 31న నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మద్యం అమ్మకాల వేళలను పొడిగించింది. ఈ మేరకు అర్ధరాత్రి ఒంటి...

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంతిమయాత్ర ప్రారంభం

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంతిమయాత్ర ప్రారంభం మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ (Manmohan Singh) అంతిమయాత్ర దిల్లీలో ప్రారంభమైంది. ఏఐసీసీ ప్రధాన కార్యాలయం నుంచి నిగమ్బోధ్ ఘాట్‌ వరకు ఈ యాత్ర...

డిప్యూటీ సీఎం పవన్ పవన్ కళ్యాణ్ హెచ్చరిక

అన్నమయ్య జిల్లాలో ఎంపీడీవోపై దాడి – డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కఠిన హెచ్చరిక అన్నమయ్య జిల్లా గాలివీడు ఎంపీడీవో జవహర్ బాబుపై జరిగిన దాడి రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ ఘటనపై డిప్యూటీ...

నితీశ్‌ రెడ్డి, వాషింగ్టన్‌ సుందర్‌ జోరు

బాక్సింగ్‌ డే టెస్టు: నితీశ్‌ రెడ్డి, వాషింగ్టన్‌ సుందర్‌ జోరు బాక్సింగ్‌ డే టెస్టులో భారత జట్టు ఆల్‌రౌండర్లు నితీశ్‌ రెడ్డి మరియు వాషింగ్టన్‌ సుందర్‌ తమ అద్భుత ప్రదర్శనతో ఆసీస్‌ బౌలర్లను కష్టాలు...

వచ్చే ఏడాదిలో 4 గ్రహణాలు.. భారత్లో ఒక్కటే!

|| 4 eclipses in the next year.. only in India! || వచ్చే ఏడాదిలో 4 గహణాలు ఏర్పడనున్నాయని జివాజీ అబ్జర్వేటరీ సూపరింటెండెంట్ డా. రాజేంద్ర ప్రకాశ్ గుప్తా వెల్లడించారు. 2...

శ్రీహరికోట నుంచి కౌంట్‌డౌన్ ప్రారంభం కానుంది

శ్రీహరికోట నుంచి PSLV-C60 ప్రయోగానికి కౌంట్‌డౌన్ ప్రారంభం నెల్లూరు:శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి PSLV-C60 రాకెట్ ప్రయోగానికి కౌంట్‌డౌన్ ఆదివారం రాత్రి ప్రారంభం కానుంది. ఇస్రో శాస్త్రవేత్తలు అన్ని ఏర్పాట్లు...

జనవరి మొదటివారంలో పంచాయతీ రిజర్వేషన్లు ఖరారు..!!

హైదరాబాద్:రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు ముమ్మర కసరత్తు జరుగుతోంది. జనవరి మొదటివారంలో రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తవుతుండగా, సంక్రాంతి తర్వాత ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసే అవకాశం ఉంది. మూడు విడతల్లో ఎన్నికలను నిర్వహించేందుకు రాష్ట్ర...

ఫార్ములా-ఈ కేసులో ఈడీ నోటీసులు

ఫార్ములా-ఈ కేసులో ఈడీ నోటీసులు జనవరి 2,3 తేదీల్లో విచారణకు రావాలని ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్ రెడ్డికి ఈడీ నోటీసులు జనవరి 7న విచారణకు హాజరు...

రేషన్ బియ్యం కుంభకోణం – బుగ్గన వివరణలో క్లారిటీ కరువు!

రేషన్ బియ్యం కుంభకోణం – బుగ్గన వివరణలో క్లారిటీ కరువు! అమరావతి:రేషన్ బియ్యం అక్రమాల వ్యవహారం వైసీపీ శ్రేణుల్లో కలకలం రేపుతోంది. పేర్ని నాని పరారిని చూస్తున్న పార్టీ నేతల్లో భయం ఆవరించింది. తాజాగా,...