E20 పెట్రోల్ అమలు.. వాహనదారులకు కీలక సూచనలు
ఏప్రిల్ 07, నేటి తెలుగు పత్రిక: దేశవ్యాప్తంగా పెట్రోల్ వినియోగంలో కీలక మార్పు చోటుచేసుకుంది. కేంద్ర ప్రభుత్వం E20 పెట్రోల్ వినియోగాన్ని ప్రోత్సహిస్తూ, దశలవారీగా అమలు ప్రారంభించింది. ఇకపై పెట్రోల్ బంకుల్లో ఇథనాల్ మిశ్రమ...
