Breaking News

IND vs PAK: టీ20 వరల్డ్‌కప్ మ్యాచ్‌పై పాక్ బహిష్కరణ – అసలు కారణాలపై స్పష్టత

నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: క్రికెట్ ప్రపంచంలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూసే భారత్–పాకిస్థాన్ మ్యాచ్ మరోసారి వార్తల్లో నిలిచింది. టీ20 వరల్డ్‌కప్‌లో భాగంగా టీమిండియాతో జరగాల్సిన మ్యాచ్‌ను బహిష్కరిస్తున్నట్లు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB)...

తెలంగాణకు కేంద్రం మరో భారీ శుభవార్త.. బడ్జెట్‌లో కీలక ప్రకటనలు

నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు మరో కీలక లాభం దక్కింది. దేశవ్యాప్తంగా ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీల్లో కంటెంట్ క్రియేటర్ ల్యాబ్స్ ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మొత్తం 15...

కేంద్ర బడ్జెట్‌ 2026: ఏపీకి లాభం

గనుల కారిడార్లు, 2 హైటెక్ టెక్నాలజీ హబ్స్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర వార్షిక బడ్జెట్‌ను...

హీట్ ఎక్కుతున్న ఏపీ రాజకీయాలు.. నిబంధనలు అందరికీ ఒకటేనన్న సీఎం చంద్రబాబు

నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజు రోజుకు వేడెక్కుతున్నాయి. సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో వైసీపీ నేత అంబటి రాంబాబుకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఆయనను...

రెవెన్యూ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికై నూతన జేఏసీ: రవీంద్ర రాజు భూపతి రాజు

విజయవాడ. ఫిబ్రవరి 1 సెంట్రల్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: రెవెన్యూ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించుకునేందుకు ఆంధ్రప్రదేశ్ అమరావతి రెవెన్యూ ఉద్యోగుల జేఏసీ రూపకల్పన జరిగిందని, అందులో భాగంగానే నేడు జేఏసీ రాష్ట్రస్థాయి నూతన...

రాష్ట్ర ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడి పై అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు అప్రజా స్వామీక చర్య

టిడిపి మండల పార్టీ అధ్యక్షుడు భరతు పీక్లా నాయక్.టిడిపి ఎన్టీఆర్ జిల్లా అధికార ప్రతినిధి అలవాల రమేష్ రెడ్డి. ఎ. కొండూరు ఫిబ్రవరి 1 (నేటి తెలుగు పత్రిక): తెదేపా జాతీయ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్...

కేంద్ర బడ్జెట్ ఏపీకి నిరాశే మిగిల్చింది: డిసిసి అధ్యక్షుడు గాజుల భాస్కర్

రాయచోటి, ఫిబ్రవరి 1 (నేటి తెలుగు పత్రిక): కేంద్ర ప్రభుత్వంపార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్ ఏపీకి నిరాశే మిగిల్చిందని డిసిసి అధ్యక్షుడు గాజుల భాస్కర్ అన్నారు. కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ కు తగిన నిధులు కేటాయించ...

బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం పై నిషేదాజ్ఞులు కొనసాగింపు

కరీంనగర్ పోలీస్ కమీషనర్ గౌష్ ఆలం ఐపిఎస్. కరీంనగర్: సాధారణ పౌరులు, ప్రధానంగా మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని కరీంనగర్ కమీషనరేట్ పరిధిలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడంపై అమల్లో ఉన్న నిషేదాజ్ఞలను...

మహాశివరాత్రి జాతర ఏర్పాట్లపై సమీక్షించిన ఈవో రమాదేవి

కరీంనగర్ : రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో రాబోయే మహాశివరాత్రి జాతర ఏర్పాట్లపై ఆలయ ఈవో ఎల్. రమాదేవి ఆలయానికి సంబంధించిన ఉద్యోగులతో సమావేశం నిర్వహించారు.ఈ నెల ఫిబ్రవరి...

విజయవాడలో వైభవంగా ‘వివేకానంద మానవ వికాస కేంద్రం’ ప్రారంభోత్సవం

అమరావతి, విజయవాడ ఫిబ్రవరి 1 సెంట్రల్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: రామకృష్ణ మిషన్ అంటే విలువలు నేర్పే విశ్వవిద్యాలయం. సమాజ నిర్మాణా నికి శక్తి కేంద్రమని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు,...