Breaking News

నాగోల్ సీవేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్‌ను సందర్శించిన కేటీఆర్.. బీఆర్ఎస్ హయాంలో నిర్మాణంపై సమీక్ష

మార్చి 05,( నేటి తెలుగు పత్రిక): కె. టి. రామారావు నాగోల్‌లో నిర్మించిన సీవేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్‌ను సందర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో నిర్మించిన ఈ ప్లాంట్ పనితీరు, నిర్వహణపై ఆయన పరిశీలించారు.ఈ కార్యక్రమంలో...

ఏపీ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. 3,371 యూనివర్సిటీ అధ్యాపక పోస్టులకు త్వరలో నోటిఫికేషన్

అమరావతి, నేటి తెలుగు పత్రిక: నారా లోకేష్ కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న 3,371 అధ్యాపక పోస్టులను రాబోయే మూడు నెలల్లో భర్తీ చేస్తామని తెలిపారు. ఈ పోస్టుల భర్తీ...

నేడు కడపకు వైఎస్ జగన్.. మాజీ ఎమ్మెల్యే కుమార్తె రిసెప్షన్‌కు హాజరు

నేటి తెలుగు పత్రిక: వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు కడప జిల్లాకు వెళ్లనున్నారు. అక్కడ మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి కుమార్తె వివాహ రిసెప్షన్ కార్యక్రమానికి ఆయన హాజరుకానున్నారు.ఈ కార్యక్రమంలో...

అమిత్ షాతో సీఎం రేవంత్, పోలీస్ ఉన్నతాధికారుల సమావేశం

నేటి తెలుగు పత్రిక: కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పోలీస్ ఉన్నతాధికారులు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్ర డీజీపీతో పాటు ఇంటెలిజెన్స్ అదనపు డీజీ విజయ్, SIB...

రాష్ట్రంలో పోర్టుల అభివృద్ధిపై పెట్టుబడులు: మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి

అమరావతి,05.03.26,నేటి తెలుగు పత్రిక: రాష్ట్రంలో పోర్టుల అభివృద్ధి వేగంగా కొనసాగుతోందని పెట్టుబడులు మరియు మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి తెలిపారు. మండలిలో ఎమ్మెల్సీలు పేరాబత్తుల రాజశేఖరం, బీటీ నాయుడు, బీద...

ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగిరినట్టు” అనే సామెతతో విమర్శలు చేసిన మదిగాని…!

విజయవాడ. మార్చి 4 ఈస్ట్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: తిరువూరు నియోజకవర్గంలోని నెమలి వేణుగోపాల స్వామి కళ్యాణ మహోత్సవంలో జరిగిన సంఘటనలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది వైసిపి నాయకులు ఉద్దేశపూర్వకంగా చేసిన...

ఏపీకి భారీ పెట్టుబడులు.. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు: సీఎం చంద్రబాబు

అమరావతి, నేటి తెలుగు పత్రిక: రాష్ట్రాన్ని సాంకేతికత, పెట్టుబడుల కేంద్రంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఐదేళ్లలో 20 లక్షలకు పైగా ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యమని చెప్పారు....

ఆవుల చంద్రశేఖర్‌కు ప్రతిష్టాత్మక అవార్డు.. పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా సత్కారం

మంగళగిరి, నేటి తెలుగు పత్రిక: రాష్ట్ర అటవీ శాఖ సీనియర్ అధికారి, ఏపీ ఔషధ మొక్కలు మరియు సుగంధ ద్రవ్యాల బోర్డు సీఈవో ఆవుల చంద్రశేఖర్ కు ప్రతిష్టాత్మక అవార్డు లభించింది. ప్రపంచ వన్యప్రాణుల...

‘స్త్రీ శక్తి’ ప్రభావం.. ఏపీలో తగ్గుతున్న రోడ్డు ప్రమాదాలు: సీఎం చంద్రబాబు

అమరావతి, నేటి తెలుగు పత్రిక: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేస్తున్న సూపర్ సిక్స్ పథకాలలో భాగమైన ‘స్త్రీ శక్తి’ పథకం ప్రభావం రాష్ట్రంలో కనిపించడం ప్రారంభమైంది. ఈ పథకం ద్వారా...

ఉండవల్లి నివాసంలో లోకేష్ డిన్నర్ మీట్.. ప్రజాప్రతినిధులు, కుటుంబాలతో సందడి

ఉండవల్లి,నేటి తెలుగు పత్రిక: ఉండవల్లిలోని నివాసంలో మంత్రి నారా లోకేష్ నిర్వహించిన డిన్నర్ మీట్ ఆత్మీయ వాతావరణంలో జరిగింది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు మరియు తిరుపతి పార్లమెంట్ పరిధికి చెందిన ప్రజాప్రతినిధులు, వారి...