నాగోల్ సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ను సందర్శించిన కేటీఆర్.. బీఆర్ఎస్ హయాంలో నిర్మాణంపై సమీక్ష
మార్చి 05,( నేటి తెలుగు పత్రిక): కె. టి. రామారావు నాగోల్లో నిర్మించిన సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ను సందర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో నిర్మించిన ఈ ప్లాంట్ పనితీరు, నిర్వహణపై ఆయన పరిశీలించారు.ఈ కార్యక్రమంలో...
